India vs Sri Lanka : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా విక్టరీకి దగ్గరైంది. మరో నాలుగు వికెట్లు తీస్తే ఇండియా ఘన విజయాన్ని నమోదు చేయనున్నది. అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక .. భోజన విర
లండన్: ఇండియా, లీసెష్టర్షైర్ మధ్య ఇవాళ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. అయితే ఇంగ్�
పుణె: భారత్తో తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో సాధించాల్సిన రన్రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా ఆడే క్రమంలో చెత్తషాట్లు ఆడి వికెట్లు పా�
పుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు