Hyderabad | ఆరు అడుగుల పొడవున్న త్రాచుపామును రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది బంధించారు. ఆ తర్వాత ఆ పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బిగ్బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
Satvika jay | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు.