యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించా
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడాయి. సుమారు 46 వేల మంది భక్తులు ద�