Pranitha Subhash | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఏదైనా ఉంది అంటే అది తిరుపతి లడ్డు వివాదం అని చెప్పకతప్పదు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్
కన్నడ సోయగం ప్రణీత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్రాజును ఆమె పెళ్లాడింది. నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది.