ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 99రోజుల ప్రగతిపాలన వార్డు సభల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని పాలకవర్గ సభ్యులను ప్రజలు జిల్లా స్థాయి అధికారుల ముందే నిలదీశారు. సోమవ�
పనిచేసేందుకు సర్పంచులు కావాలి గానీ, పంచాయతీలకు పైసలు మాత్రం ఇవ్వరా..? అంటూ సర్పంచులు అధికారులను నిలదీశారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ అధ్యక్షు�