బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పర్యటనను పురస్కరించుకుని అధికారులు ఏర్పాటు చేసిన వందలాది పూలకుండీలను ప్రజలు చోరీ చేశారు. ఈ వింత ఘటన బక్సర్లో శనివారం చోటు చేసుకుంది.
బస్తీలు, కాలనీలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం ప్రగతి యాత్రలో భాగంగా 65 వ రోజు ఎమ్మెల్యే సుభాష్నగర్ డివిజన్ పరిధి దయానంద్నగర్