ఒడిశాలోని కేంద్రపార జిల్లా బటిపాడలోని ఓ బ్యాంకు హఠాత్తుగా వినియోగదారులతో కిటకిటలాడింది. తమ ఖాతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు/సంస్థలు రూ.10 వేల నుంచి 70 వేల వరకు డబ్బులు వేశారని, వాటిని ఎవరు వేశారో చెప్పాలన�
ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కుదిరితే చేయూతనివ్వాలి. చేతనైనే సాయం చేయాలి. అంతేకానీ, పొట్ట కొట్టొద్దు. కానీ.. కేంద్రం మాత్రం రైతన్న దగ్గరి డబ్బులు గుంజి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్ట�