జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగిన ప్రాక్టికల్స్లో 1048 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 906 మంది హాజరయ్�
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో రెండేండ్ల కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం బ్రిడ్జి కోర్సుల రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.