గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచక అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అభ�
మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రాంత డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.