2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు వారోత్సవాలను నిర్వహిం�
ఉమ్మడి జిల్లాకు కీర్తి కిరీటమైన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) కరంటు ఉత్పత్తిలో ఆదర్శంగా నిలుస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లోని ఈ ప్రాజెక్టులో ఉన్న రెండు యూనిట్లు గరిష్ఠ సా