రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిసం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి ని�
నాందేడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వైఫల్యాలను విడమరిచి చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పాలన వైఫల్యం, మోదీ సర్కారు నిర్వాకాన్ని ఎండ గట్టారు.