విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే
Tree Braches Cutting | రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి నీడను కల్పిస్తుండగా పెరిగిన కొమ్మలు రోడ్లకు అడ్డంగా రావడంతో ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ పంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు
కరెంటు వైరును ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకు తెలిసిన విషయం. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలను ప్రశ్నిస్తే పోలీసు కేసు నమోదవుతుంది.. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.