రామగుండంలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం విషయంలో సర్కారు వెనక్కితగ్గింది. విద్యుత్తు ఉద్యోగుల ఆందోళనలు, అభ్యంతరాల నేపథ్యంలో సింగరేణి భాగస్వామ్యంతో కాకుండా.. టీజీ జెన్కో భ
విద్యుత్తు ఉద్యోగుల పెన్షన్ ట్రస్టుకు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో నుంచి రావాల్సిన రూ. 3,392కోట్ల బకాయిలను ఇప్పించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీ స్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.