నల్లగొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ జ�
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
Potholes | రాయపోల్ బస్టాండ్ నుంచి గ్రామంలోని జెండా వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే వాహనాలు తిరిగితే పక్క నుంచి వస్తున్న వ్యక్తులపై నీళ్