పొతంగల్ మండల కేంద్రంలో విషాదం నెలకొన్నది. మంజీరా నదిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు మృతిచెందారు. మృతి చెందిన ఇద్దరు బావ బావమరిది కాగా, ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. �
Ramadan | పవిత్ర రంజాన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంలో ఆదివారం సామజిక సేవాకర్త ఎంఏ హకీమ్ 120 మంది పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.