దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. మంజూరైన పోస్టుల్లో ఐదోవంతు భర్తీ కాకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఢిల్లీలో సైతం 25 శాతానికి పైగా ఐఏఎస్ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు.
భారతీయ రైల్వేలోని గ్రూప్- సిలో(లెవల్-1తో కలిపి) 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2023 వరకు మొత్తం మంజూరైన పోస్టులు 9.82 లక్షలు కాగా, ఒక్క భద్రతా విభాగంలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలున్నట్�