క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియా, ఊపరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 సంవత్సరాల�
క్రైస్తవ మత ఆధ్యాత్మిక బోధకుడు, పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రేమాభిమానాలతో, సుఖ శాంతులతో, విశ్వ మానవాళి జీవించాలని, జీసస్ బాటలో నడిచిన పోప్ ఫ్రాన్సి
PM Modi | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూసిన విషయం తెలిసిందే. పోప్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.