Nizamabad : నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అవరణ అపరిశుభ్రతకు కేరాఫ్గా మారింది. నిత్యం వందలాది మందికి ఆరోగ్య సేవలందించే జనరల్ ఆస్పత్రి (Govt General Hospital), మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి(Mata Shishi Samkshema Hospital) ప్రాంగణంలో దుర�
రామగుండం నగర పాలక సంస్థ 40వ డివిజన్ ఎల్బీ నగర్, సీపీఐ జెండా వద్ద గల ప్రధాన డ్రైనేజీ దారుణంగా ఉంది. నివాస గృహాల మధ్య గల ఈ ప్రధాన డ్రైనేజీలో పిచ్చి చెట్లు, చెత్తాచెదారంతో పేరుకపోతున్నా పట్టించుకునే వారే లేరని