కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చే�
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.8లక్షలతో మన బస్తీ-మనబడ
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అనుసంధాన కర్తగా వ్యవహరించడంతో వందలాది ఇటుక బట్టీల పిల్లలు విద్య ను అభ్యసిస్తున్నారు. వారంతా విద్యాసంవత్సరం కోల్పోకుండా ఆరు నెలలు తెలంగాణ, ఆరు నెలలు ఒడిశా రాష్ట్రం�