కేజీబీవీలో అపరిశుభ్రత, అసౌకర్యాలకుతోడు క్రమశిక్షణ పేరిట శిక్ష లు విధిస్తుండడంతో భరించలేని విద్యార్థినులు శుక్రవారం అర్ధరాత్రి గోడదూకి పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో�
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పట్టి పీడిస్తోంది. ఫలితంగా నిర్మల్ జిల్లాలో మహిళలకు పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించా�
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థు లు మృతి చెందడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా ల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.