కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శుక్రవారం బహిరంగ వేలం పాటలు ఆలయ ఈవో అలూరి బాలాజీ ఆధ్వర్యంలో సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ పర్యవేక్షణలో జరిగాయి. టెండర్లలో పాల్గొనేందుకు వ�
వానకాలం సాగుకు ఆదివాసులు శ్రీకారం చుట్టారు. కెరమెరి మండలంలోని ఝరి, మోడి గ్రామాలో శుక్రవారం విత్తనాల ముహూర్తాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఉదయం కుటుంబ సమేతంగా పూజ సామగ్రి, విత్తనాలతో చేనుకు తరలివ�