కడ్తాల్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్ర�
మహబుబాబద్ : సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. గురువారం మహబుబాబాద్ నిజం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల�