ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసిందని కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కో-ఆర్డినేట
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష(పాలిసెట్)కు అధికారు లు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గం టల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
ఈ నెల 17న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొ�