బీజేపీ 40 శాతం కమీషన్రాజ్ సర్కారుతో విసిగిపోయిన కర్ణాటక ప్రజల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారెంటీ ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్న�
ఎన్నికల నేపథ్యంలో తనిఖీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో కేవలం 11 రోజుల్లోనే రూ.243,76,19,296 విలువైన మద్యం, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
డెహ్రాడూన్: త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగు హామీలు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు ఉండవన్�