ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా నిర్వహిస్తున్నారు. నాలుగు విడతల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఫస్ట్ స్పెల్ ఈ న�
ఇంటర్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. సోమవారం నాలుగు మార్కుల ప్రశ్న మసక.. మసకగా ముద్రితం కాగా, మంగళవారం ప్రశ్నపత్రాల్లో అక్షరదోషాలు వెలుగుచూశాయి.