కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి
మహాత్ముడి స్వస్థలం పోర్బందర్కు కూతవేటు దూరంలో వారి పల్లె ఉంటుంది. సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న పేద ముస్లిం మత్స్యకారులు వాళ్లు. అయితే ఉన్నట్టుండి ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.