సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా లో ప్రీ ప్రైమరీ స్కూళ్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించగా
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సిఐల బదిలీలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. కొందరు ఆమాత్యులు చెప్పిన వారికి సరైన పోస్టింగ్లు దక్కకపోవడంతో సదరు ఇన్స్పెక్టర్లు తమ రాజకీయ పెద్దల వద్ద మొరపెట్టుకున్నట�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా నిలువరించేందుకు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు జిల్లా శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హెచ్ఎండీఏ లేఅవుట్ల�