Siddaramaiah | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేయడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. మొదటిసారి తనపై రాజకీయ కేసు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ సీఎ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పారు.