రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ప్రజల స్పందన కోరుతున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలోని కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల�
ప్రజా సమస్యల పరిషారానికి నిరంతరం కృషి చేస్తానని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది వ�