ఒక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులపై మూకలు దాడి చేసిన ఘటన బీహార్లోని వైశాలి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. నేరస్థుడిని అరెస్టు చేసిన కొద్దిసేపటికే 200 మందితో కూడిన గుంపు రాళ్లతో పోలీసు బృందంపై దాడ�
మహబూబ్నగర్ జిల్లా తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అప్పటికే ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జూన్ 16న మగ శిశువు జన్మించాడు.