క్యాతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను మంచిర్యాల జిల్లా కోర్టులో నాలుగు రోజులు విచారించేందుకు వేసిన పోలీస్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణకు వచ్చింది. అయితే అసలు పోలీసులు పెట్టిన రాళ్ల దాడి
ఫోన్ట్యాపింగ్ ఆరోపణల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న సురేశ్ను రెండురోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.