బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రిలో గురువారం 12వ తరగతి బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి.
పోలీసు కానిస్టేబుల్ తుది అర్హత పరీక్ష ఆదివారం ప్రశాంతంగాజరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్, భూత్పూర్లో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీ
TSLPRB | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక విషయాన్ని వెల్లడించింది. పోలీసు నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియా�