పచ్చటి పొలాలు, ప్రశాంతమైన పోలేపల్లి గ్రామాన్ని మరో లగచర్లగా తయారు చేయద్దని అధికారులను రైతు సంఘం నేతలు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని పోలేపల్లి,
పోలేపల్లి ఎల్లమ్మ సిడె ఉత్సవం కనులపండువగా సాగింది. తెలంగాణతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారి సమక్షంలో వేడుక ఆధ్యంతం ఆనంద భరితంగా జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని
దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామంలో కొలువైన ఎల్లమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో గ్రామ దేవతలకు నిర్వహించే జాతరలో ఇదే పె�