గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న నీటిలభ్యతపై లెక్కలు తీసేందుకు కేంద్రం మరోసారి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఆయా బేసిన్ల పరిధిలోని రాష్ర్టాలకు ఇదే విషయమై తాజాగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్
పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ