పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 48 గంటల్లోగా తమ 38 డిమాండ్లపై చర్య తీసుకోకుంటే భారీగా తుది దశ నిరసనలు చేపడుతామని జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ లీగ్ (జేఏఏసీ) పాక్ �
Pakistan : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవోకేలోని కాశ్మీర్ ఉద్యమకారులకు, పాక్ ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతోంది. నిరసనలకు న�
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావలకోట్లో నిరసనకారులపై భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. తమకు మరిన్ని పౌర హక్కులు కల్పించాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఈద్గా