మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పరాభవం ఎదురైంది.
కరీంనగర్లోని పోచమ్మవాడలో నివాసం ఉంటున్న బాలసాని రాము (41) అనే కర్రీ పాయింట్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లక్ష్మీనగర్కు చెంది