Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పే�
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీగా అందజేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమో�