Karimnagar Robbery | కరీంనగర్ నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతంలో, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో, పట్టపగలు సాయుధ దుండగులు నగల దుకాణాన్ని దోచుకున్నారు.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోమవారం మూడు జిల్లాల పర్యటనతో బిజీగా ఉండనున్నారు. తొలుత సంగారెడ్డిలో అనంతరం కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, సినిమాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉన్నదని సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అన్నారు. పీఎంజే జువెలర్స్ సంస్థ కోసం సితార నటించిన తొలి యాడ్ రిలీజ్ వేడుక శ�