ఈ-20 పెట్రోల్పై నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి వంద మందితో మార్చ్ నిర్వహించి పిటిషన్లు అందజేస్తానని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఈ-20 పెట్రోల్ అమ్మడం �
Rahul Gandhi | పీఎం మోదీ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదనాకి దిగాడు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ (AAP) అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి చేర�