దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి దేశవ్యాప్తమైంది.
న్యూఢిల్లీ: కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య దీనికి ఉదాహరణ అని కొనియాడారు. ఆదివారం నిర్వహించిన ఈ ఏడాది చివరి ‘మన్
న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ నెలలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది సైనిక సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాదిల�