అక్రమంగా మానవ ప్లాస్మాను సేకరించి, విక్రయిస్తున్న రాకెట్ను ఛేదించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పలు బ్లడ్ బ్యాంక్లపై అధికారుల�
ఉత్తరప్రదేశ్లో ఓ బ్లడ్బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లె చేయటంతో.. అది ఎక్కించిన రోగి మృతి చెందాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా అయిన ప్రయాగ్రాజ�
ప్రస్తుతం ప్రతి చిన్నసమస్యకూ ఆపరేషన్ చేయించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, పుట్టుకతో వచ్చిన అవయవాలను కృత్రిమ అవయవాలతో భర్తీ చేసి, కాలం వెళ్లదీయడం ఎంతవరకూ సమంజసం? చిన్న సూది మందుతో పరిష్కారం దక్కే
వంద కిలోమీటర్ల దూరం వచ్చి అభయం వరంగల్ చౌరస్తా, మే 5: వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్లాస్మాదానం చేసిన యువకుడు ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. భూపాలపల్లిలోని ఆజంనగర్కు చెందిన ఉమ్మల్ల వెంకటేశ్.. ఏప్రిల్ 2న క
దాతల కోసం వెతుకులాట ఇతర దేశాల్లోనూ విరివిగా థెరపీ.. కరోనా నుంచి వేగంగా రికవరీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిపోయిన వారి నుంచి సేకరించిన ప్లాస్మాతో మరింత మంది రోగులను కాపాడే పద్ధతి.. ప్లాస్మా థె
కరోనా సెకండ్ వేవ్ వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ సమయంలో ఒకరికొకరం సాయంగా ఉండాలి అంటూ సెలబ్రిటీలు ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినే�