Green India Challenge | ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున లేదా ఏదైనా పండుగ రోజున కాని మొక్కలు నాటాలని ఎంపీ కె.కేశవరావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చే�
గ్రీన్ ఇండియా చాలెంజ్ | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటా�
శ్రీనివాస్ రెడ్డి | ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని తెలంగాణ భవన్ కార్యాలయ ప్రాంగణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మ�
మంత్రి ఎర్రబెల్లి | హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2 వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను మంత్రులు �
ఎమ్మెల్యే ఆరూరి | నాలుగో విడత పల్లె ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొక్కలు నాటారు.