Ramagundam Mayor : యుద్ద ప్రాతిపదికన కాలువల్లోని పూడిక తొలగించి వరద ముప్పు నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి రెండో డివిజన్ ఎన్టీపీసీ పీకే రామయ్యకాలనీ శివారులోని మేడి�