ప్రపంచ చరిత్రలో తిరుగులేని నాయకులుగా వెలుగొందిన ఇద్దరు నియంతల్లో ఒకరు సరిగ్గా ఇదే రోజున జన్మించగా.. మరొకరు ఇదే రోజున దారుణహత్యకు గురయ్యారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లిన్ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే వారమే లీగ్లోని ప్లేయర్స్ అందరికీ వ్యాక్సిన్లు ఇవ�
Brawl in Hospital: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బంది భావోద్వేగాలతో కూడా ఆటాడుకుంటున్నది.
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇండియాలో నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసి�
రాశి ఫలాలు| మేషం: కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసేకార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీలమూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్టలు లభి�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలుసు కదా. అయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేష�
మేడారం | మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క - సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు.
రావల్పిండి: ఇండియా కరోనా కోరల్లో చిక్కుకున్న ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇచ్చిన ఓ వీడియో సందేశం ఇండోపాక్ అభిమానులను ఫిదా చేసింది. వైరస్పై పోరాటంలో భాగంగా ఇండియాకు సహాయం