యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్ రేపు విడుదల కానున్నది. కరోనాపై పోరులో కీలకాస్త్రం కానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.
తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటుచేయగా.. ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్జేయి 1996 లో సరిగ్గా ఇదే రోజున ప్రమాణం చేశారు. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్ర�
న్యూఢిల్లీ: తాను మరణించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ కన్నుమూసినట్టు ట్విట్టర్ లో ఎవరో వార్త పెట్టారు. దీనిపై ఆయన సరదాగా స్పందించార�
జెరుసలామ్ : ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. యూదులు వర్సెస్ అరబ్బుల జగడంగా మారింది. గత సోమవారం నుంచి ఆ దేశాల్లో జరుగుతున్న హింస ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నది. రంజాన్ వేళ ఆ రెండు దేశ�
పింక్ సిటీగా పేరుగాంచిన రాజస్థాన్ రాజధాని జైపూర్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 71 మంది దుర్మరణం పాలవగా.. 150 మందికి పైగా గాయపడ్డారు
రాశి ఫలాలు| మేషం: విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు.
చిరునవ్వుతో పలుకరిస్తూ.. మన మంచి చెడ్డల్ని తెలుసుకుంటూ మనకు స్వాంతన చేకూర్చే వారే నర్సులు. రోగులు వైద్యులు ఇచ్చే చికిత్స ఎంత ముఖ్యమో.. అంతే సమానంగా నర్సుల సేవలు కూడా
రాశి ఫలాలు| మేషం: అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి.
వేసవి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూసే పండు.. మామిడి పండు. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఈ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి �
కర్ణాటక| దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్పాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో �