Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �
Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్గఢ్ సాహిబ్కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చో
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాదంలో మరో 19 మంది వరకు గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.