ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో భాగంగా సైనికుల పిల్లలకు (సీఏపీ కోటా) మంగళవారం నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు కాళోజీ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ సైనికులు, సర్వీస్లో ఉన్న సైనికుల �
మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చే�