నేటి ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. కార్పొరేట్ ఆఫీసుల నుంచి పారిశ్రామిక రంగాల వరకు ప్రతిచోటా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
అయిదుపదుల జీవితం ఆనందంగా సాగిందంటే సంతోషించాల్సిందే! ఆ తర్వాత జీవితం కూడా సంతోషంగా ఉంటే మహదానందమే కదా! యాభై దాటిన తర్వాత సహజంగానే మహిళల్లో అనేక శారీరక మార్పులు ఉంటాయి. మెనోపాజ్ దశ లక్షణాలు వస్తుంటాయి. వ�
స్త్రీ, పురుషుల్లో వచ్చే శారీరక మార్పులను మార్చలేమని, మారాల్సింది మనుషులేనని హైకోర్టు జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. పోస్టల్శాఖ ఎన్నో ప్రజాహిత బీమా పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని ఆర్థిక