ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ విచారణ పర్వం మొదలైంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా చేసిన రాజశే�
మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై నమోదై న ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.