ప్రమాణాలకు అనుగుణంగా లేని పీహెచ్డీ డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్న రాజస్థాన్లోని మూడు విశ్వవిద్యాలయాలపై యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా యూనివర్సిటీల పీహెచ్డీ డిగ్రీల ప్రోగ్రాములపై అయిదేండ్ల�
విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
స్వరాష్ట్రంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుండడంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఆధునిక వసతులతో భవన నిర్మాణాలు చేపట్టగా.. కొత్త కోర్సులు అందు
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ�
ఉస్మానియా యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 27న నిర్వహించబోయే 81వ స్నాతకోత్సవంలో వేదికపై పీహెచ్డీ పట్టాలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్నఅ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించిన�